సీతారాములు, లక్ష్మణుడు ఏ విధంగా చనిపోయారో మీకు తెలుసా..!?

రామాయణం గురించి అందరికి తెలుసు ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు. రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడం, రాముడు యుద్ధం చేసి రావణాసురుడుని చంపండం. సీతను తెచ్చుకోవడం అంత మనకు తెలుసు కానీ సీతారాములు, లక్ష్మణుడు ఏవిధంగా చనిపోయారో చాలా తక్కువ మందికి తెలుసు …..ఎందుకంటే చాలా మంది ప‌ద్మ పురాణం చదువకపోవడమే. అదే ప‌ద్మ పురాణంలో చాలా స్పష్టంగా సీతారాములు ఏవిధంగా చనిపోయారో తెలిపారు.
Powered by Blogger.